▪️ *దశరథ మహారాజు తన నలుగురు కొడుకులతో కూడిన వివాహ శోభాయాత్రను తీసు కుని, జనక మహారాజు ద్వారం వద్దకు వెళ్ళాడు.*
▪️ *అప్పుడు జనక మహారాజు, వారి వివాహ శోభాయాత్రకు సాధరపూర్వకస్వాగతంచెప్పాడు.*
▪️ *వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్లి, జనక మహా రాజుకుపాదాభివందనంచేశాడు.*
▪️ *అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు యొక్కభుజం తట్టి పైకి లేపి సంతోషంతో కౌగ లించుకుని…*
▪️ *“రాజా! మీరు పెద్దవారు.. పైగా వరుని పక్షంవారు..!*
*ఇలా మీరు నాకు పాదాభి వందనం చేయడం ఏమిటి?*
*గంగానది వెనక్కు ప్రవహించ డం లేదు కదా?”అనిఅన్నాడు..*
▪️ *అప్పుడు దశరథ మహా రాజు అద్భుతమైన, సుందర మైన జవాబు చెప్పాడు..*
▪️ *”మహారాజా, మీరు దాతలు.. కన్యను దానం చేస్తున్నారు..*
▪️ *మహారాజును అయినా మా అబ్బాయికి పిల్లనివ్వమని మీతో సంబంధం కోసం కోరుకుంటున్న యాచకున్ని, మీ ద్వారా నా కొడుక్కి కన్యను పొందాలని వచ్చాను..*
▪️ *ఇప్పుడు చెప్పండి.. దాత - మరియు, యాచకులలో ఎవరు పెద్ద? ఎవరు గొప్ప?” అని అన్నాడు.*
▪️ *ఆ మాటలను విన్న జనక మహారాజు కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు రాలుస్తూ.. ఇలా అన్నాడు..*
♦️▪️ *“ఏ గృహంలో అయితే కూతుళ్లు ఉంటారో..వాళ్ళు భాగ్యవంతులు. ప్రతీ కూతురు అదృష్టంలో తండ్రి ఉంటాడు.”*
▪️ *ఇదీ భారతీయత సనాతన సంప్రదాయ సంస్కృతి..*
*🥀 జై శ్రీ రాం
🕉️ జై భారత్, జై హింద్, జై శ్రీ రామ్, జై జై శ్రీ రామ్! మేరా భారత్ మహాన్! హరిః ఓమ్.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి